Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు తరచూ గొడవలు, ఆ రోగాలు ఖాయం

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (22:12 IST)
కుటుంబం అన్న తరువాత ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటాయి. అయితే ఆ గొడవలు పరిష్కరించకుంటే సరిపోతుంది కానీ తెగే దాకా లాగి తరచూ గట్టిగా అరుచుకోవడం.. తరచూ ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోగాలను కొని తెచ్చుకున్నట్లేనంటున్నారు వైద్య నిపుణులు.
 
భార్యాభర్తలు కనుక తరచూ గొడవ పడుతుంటే మోకాళ్ళ నొప్పులు, మధుమేహం వంటివి పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీన్ని ధృవీకరిస్తోంది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. రెండునెలల నుంచి వీరు శోధించి ఈ విషయాన్ని నిర్ధారించారట.
 
అంతేకాదు వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యంపై అనుకూల ప్రభావం చూపుతుందని.. భార్యాభర్తలు ఘర్షణ పడితే మాత్రం కలిగే మానసిక వేదన వల్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయని అధ్యయనంలో గుర్తించారట.
 
పంతాలు, పట్టింపులకు స్వస్తి చెప్పి ఆనందంగా గడిపితే ఆరోగ్యం బాగుంటుందని..లేకుంటే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందంటున్నారు. అది కూడా 30 యేళ్ళు దాటిన వారిలోను ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments