Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్‌ పుణ్యం.. మనిషి ఏకాగ్రత గోల్డ్‌ఫిష్ కంటే?

టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా

Webdunia
సోమవారం, 7 మే 2018 (15:33 IST)
టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా దశాబ్దం క్రితం 12 సెకండ్లు ఉన్న అటెన్షన్ స్పాన్ క్రమంగా 8 సెకండ్లకు తగ్గిపోయింది.


ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే మానవుని అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువేనట. స్మార్ట్‌ఫోన్స్, టెక్నాలజీ వినియోగం పెరిగాక మానవుని అటెన్షన్ 12 నుంచి 8 సెకన్లకు పడిపోయింది. అయితే గోల్డ్‌ఫిష్ అటెన్షన్ విషయానికొస్తే 9 సెకండ్లుగా ఉంది. 
 
ఈ అధ్యయాన్ని మైక్రోసాప్ట్ కార్పోరేషన్ నిర్వహించింది. రోజు వారి జీవితంలో డిజిటల్ మీడియా సులభంగా అందుబాటులో వుండేవారిలో ఏకాగ్రత బాగా తగ్గిపోయిందని వెల్లడి అయ్యింది. అధ్యయనం ప్రకారం మానవుని అటెన్షన్ సమయం సరాసరి 12 సెకండ్ల నుంచి 8 సెకండ్ల పడిపోయింది.

2000 సంవత్సరం నుంచి ఇది క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం మనిషి అటెన్షన్ స్పాన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువగా ఉంది. ఈ తిరోగమనం అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిలోనూ కనిపించిందని అధ్యయనకారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments