Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం లేచినప్పటి నుంచి చలాకీగా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (21:50 IST)
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోకుంటే రోజంతా చలాకీగా ఉంటుదట. అలాగే ప్రతిరోజూ బాగా మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మంచిదట. సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అంతేకాకుండా సండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వీటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్ చేసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుందట. పగలైనా రాత్రయినా ఎప్పుడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదట. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే హాయిగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments