Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం లేచినప్పటి నుంచి చలాకీగా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (21:50 IST)
ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోకుంటే రోజంతా చలాకీగా ఉంటుదట. అలాగే ప్రతిరోజూ బాగా మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా మంచిదట. సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అంతేకాకుండా సండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వీటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్ చేసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుందట. పగలైనా రాత్రయినా ఎప్పుడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదట. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే హాయిగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments