Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరము వచ్చిన వారిలో...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:00 IST)
వాత రోగములు కలిగినపుడు రోగులకు నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్ళు కలిగి ఉంటుంది. పిత్త రోగములు కలిగినపుడు నాలుక బాగా ఎర్రగా ఉంటుంది. కఫరోగములు కలిగినపుడు నాలుక పాలిపోయినట్లు, జిగట గానూ ఉంటుంది. నాలుక మిశ్రమ రంగుల కలిగివున్నచో మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు తెసుకోవాలి. 
 
జ్వరము వచ్చిన వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోవడం జరుగుతుంది. వాత రోగాలు కలిగినప్పుడు కళ్ళు పొగరంగు కలిగి చంచలముగా, మంటగా ఉంటాయి. పిత్త వ్యాధులు కలిగినపుడు కళ్ళు దీపపు కాంతిని కూడా చూడలేక మంటగా పచ్చబడుతున్నట్లు ఉంటాయి. కఫ రోగాలు కలిగినపుడు కళ్ళు జిడ్డుగా, నీళ్ళూరూతూ కళావిహీనమై ఉంటాయి. 
 
మనిషి యొక్క దృష్టి, చెవులు, చర్మం సరిగావుంటే.. వ్యాధి నివారణకు వాడు ఔషధములు త్వరగా పనిచేసి వ్యాధి నివారణగును. పాదాలు వెచ్చగా ఉండి, నాలుక మృదువుగానున్న వ్యాధులు త్వరగా నివారణమవుతాయి. జ్వరం నందు చెమట కలుగకుండా, ఊపిరికి అంతరాయము లేకుండా.. గొంతులో కఫం లేకుండా ఉంటే.. వ్యాధులు త్వరగా నయమగును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments