Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎక్కడ ఎంతసేపు జీవిస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:30 IST)
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించే చర్చిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 195 దేశాలను కమ్మేసింది. దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 27 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలు భారత్‌లో కూడా ఉన్నాయి. అలాంటి ఈ మహమ్మారి వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటివరకు ఒక్క దేశం కూడా విరుగుడు మందును కనిపెట్టలేకపోతోంది. అన్ని ప్రయోగశాలలు కరోనా వైరస్ విరుగుడు మందును కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో అసలు ఈ వైరస్ ఎక్కడ ఎంత జీవిస్తుందనే అంశంపై వైద్యులు స్పందిస్తూ, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్‌ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి. 
 
ప్లాస్టిక్‌, స్టీల్‌, బెంచ్‌ ఉపరిలం, గాజు, స్టీలు వస్తువులపై 72 గంటల పాటు వైరస్‌ జీవించి ఉంటుంది. కార్డుబోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా పనిచేస్తుంది. 
 
అయితే సమయం గడిచే కొద్దీ వైరస్‌ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఆ వైరస్ జీవితకాలం పెరుగుతూపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments