Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎక్కడ ఎంతసేపు జీవిస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:30 IST)
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించే చర్చిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 195 దేశాలను కమ్మేసింది. దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 27 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలు భారత్‌లో కూడా ఉన్నాయి. అలాంటి ఈ మహమ్మారి వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటివరకు ఒక్క దేశం కూడా విరుగుడు మందును కనిపెట్టలేకపోతోంది. అన్ని ప్రయోగశాలలు కరోనా వైరస్ విరుగుడు మందును కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో అసలు ఈ వైరస్ ఎక్కడ ఎంత జీవిస్తుందనే అంశంపై వైద్యులు స్పందిస్తూ, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్‌ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి. 
 
ప్లాస్టిక్‌, స్టీల్‌, బెంచ్‌ ఉపరిలం, గాజు, స్టీలు వస్తువులపై 72 గంటల పాటు వైరస్‌ జీవించి ఉంటుంది. కార్డుబోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా పనిచేస్తుంది. 
 
అయితే సమయం గడిచే కొద్దీ వైరస్‌ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఆ వైరస్ జీవితకాలం పెరుగుతూపోతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments