Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె-జున్ను కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (23:26 IST)
జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి. 

 
జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీనిని తింటే.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 
జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి కారణంగా ఆస్టియోపోరోసిస్ లోపానికి గురికావలసి వస్తుంది. ఈ లోపాన్ని తొలగించాలంటే.. జున్ను తీసుకోవాలి. జున్నులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఈ లోపాన్ని తొలగించుటలో ఎంతో దోహదం చేస్తుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments