Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంటీ ఏజింగ్ లక్షణాలకు చెక్ పెట్టాలా? మొలకెత్తిన ధాన్యాలు తినండి

మన శరీరానికి పోషకాలను అందించడంలో మొలకెత్తిన ధాన్యాలు ముఖ్య పాత్రను వహిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పెసలు. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఫై

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (09:30 IST)
మన శరీరానికి పోషకాలను అందించడంలో మొలకెత్తిన ధాన్యాలు ముఖ్య పాత్రను వహిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పెసలు. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఫైబర్ వీటిలో అధిక శాతంలో లభిస్తుంది. పెసలను మొలకెత్తిన గింజల రూపంలో నిత్యం తీసుకుంటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. 
 
మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రక్తహీనత తొలగిపోవడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలలో పుష్కలంగా ఉంది. అంతేకాకుండా పలురకాల క్యాన్సర్లను అడ్డుకునే కారకాలు పెసలలో ఉన్నాయి. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మొలకెత్తిన పెసలను నిత్యం తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాకుండా మన శరీరం ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
 
 
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలకు ఉంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెసలలో ఉన్నాయి. ఇవి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments