Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి తీసుకుంటే.. కలిగే లాభాలివే..?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (13:31 IST)
కొందరైతే ఎప్పుడు చూసిన ఏదో పోయినట్టులు టెన్షన్ టెన్షన్‌గా ఉంటారు. ఇలా ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. పావు కప్పు ఉల్లి ముక్కల్ని తీసుకుంటే మంచిదంటున్నారు. ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ ఒత్తిడిని నివారిస్తుంది.
 
ఎక్కువగా పనిచేసేవారు.. ఆహారంతో పాటు చిన్న చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఉల్లిపాయ ముక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయలోని విటమిన్స్ ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. కనుక ప్రతిరోజూ కప్పు లేదా పావుకప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.  
 
ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 
 
ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాలనన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే హృద్రోగ లోపాలతో ఇబ్బందులు తప్పవు. అందువలన గుండె జబ్బులతోనూ, హైబీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

తర్వాతి కథనం
Show comments