Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మ గింజల చూర్ణం నీటితో కలిపి తీసుకుంటే? (video)

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (23:04 IST)
నిమ్మకాయ గింజలు. నిమ్మ చేసే మేలు ఎంతో వుంది. నిమ్మరసం తాగితే శరీరానికి తక్షణం శక్తి వస్తుంది. నిమ్మ గింజలు తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ గింజల్లో వుండే యాంటీఆక్సిడెంట్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకుంటుంది.
 
స్కిన్ హెల్త్ ఇమ్యూనిటీ బూస్టర్‌ను నిర్వహించడానికి నిమ్మ గింజల్లో వున్న విటమిన్ సి దోహదం చేస్తుంది. నిమ్మకాయ గింజల నూనెకి నొప్పిని నియంత్రించే శక్తి వుంది. అందుకే చెవిపోటు తదితర సమస్యలకు నిమ్మనూనె ఉపయోగిస్తారు.
 
నిమ్మకాయ గింజల పదార్థాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగల్, పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణగా ఉంటుంది. లెమన్ సీడ్ ఆయిల్ విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది. మూడు నిమ్మకాయ గింజల్ని ఎండబెట్టి చూర్ణం చేసి నీటిలో వేసి మరిగించి తీసుకోవచ్చు. గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

తర్వాతి కథనం
Show comments