Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదిగే పిల్లలకి చేపలు ఎందుకు పెట్టాలో తెలుసా?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:40 IST)
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇవి తింటే ఏమేమి అందుతాయో తెలుసుకుందాము.

 
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి.
 
చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.
 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు.
 
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి చేపలు తింటుంటే మేలు జరుగుతుంది.
 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా వుంటుంది.
 
ఎండుచేపలు తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తాయి కనుక బరువు పెరగరు.
 
ఎండు చేపల్లో అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి.
 
కనుక పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

తర్వాతి కథనం
Show comments