Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులో ఒక రోజులో 6 గంటలకు పైగా కూర్చుంటే..?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (15:56 IST)
ఆఫీసులో ఒక రోజులో 6 గంటలకు పైగా డెస్క్ వద్ద కూర్చుని ఉంటే గుండె జబ్బుల ప్రమాదం 64 శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే సిస్టమ్స్ ముందు కూర్చుని పెన్సిల్స్ కొరకడం లేదా పెన్స్ కొరకడం ద్వారా దంతాలకు హాని కలగవచ్చు. 
 
ఎప్పుడుపడితే అప్పుడు కంప్యూటర్ ఉపయోగించడం వలన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. స్ర్కీన్ కాంతి ద్వారా కంటి అలసట, తలనొప్పిని కలిగిస్తుంది. కొన్ని కంప్యూటర్లు నరాలకు నష్టం కలిగించే టాక్సిన్స్ కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ల ముందు గంటల తరబడి అతుక్కుపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఒబిసిటీకి దారితీస్తుందని, గుండె సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

జగన్‌కి బిగ్ షాక్, రాజకీయలకు విజయసాయి రెడ్డి గుడ్ బై

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

తర్వాతి కథనం
Show comments