Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పిండితో చేసే వంటకాలను రుచి చూస్తున్నారా?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (19:55 IST)
రాగి పిండితో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో పీచు, కొలెస్ట్రాల్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, థయామిన్, కార్బొహైడ్రేడ్ వంటి ధాతువులు పుష్కలంగా వున్నాయి. ఇందులో పీచు అధికంగా వుండటం ద్వారా డైట్‌లో రాగులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ దరిచేరదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
బరువును తగ్గించుకోవాలంటే.. రాగి వంటలను వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవాలి. ఇందులోని ధాతువులు ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. క్యాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. 
 
రాగిలోని అమినో యాసిడ్లు కాలేయానికి మేలు చేస్తుంది. రక్తపోటు, హృద్రోగ వ్యాధులు, అధిక రక్తపోటును ఇవి దూరం చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లైనా రాగి దోసెలు, రాగి రొట్టెలు తీసుకోవాలి. తద్వారా బలంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments