Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పిండితో చేసే వంటకాలను రుచి చూస్తున్నారా?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (19:55 IST)
రాగి పిండితో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో పీచు, కొలెస్ట్రాల్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, థయామిన్, కార్బొహైడ్రేడ్ వంటి ధాతువులు పుష్కలంగా వున్నాయి. ఇందులో పీచు అధికంగా వుండటం ద్వారా డైట్‌లో రాగులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ దరిచేరదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
బరువును తగ్గించుకోవాలంటే.. రాగి వంటలను వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవాలి. ఇందులోని ధాతువులు ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. క్యాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. 
 
రాగిలోని అమినో యాసిడ్లు కాలేయానికి మేలు చేస్తుంది. రక్తపోటు, హృద్రోగ వ్యాధులు, అధిక రక్తపోటును ఇవి దూరం చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లైనా రాగి దోసెలు, రాగి రొట్టెలు తీసుకోవాలి. తద్వారా బలంతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments