Webdunia - Bharat's app for daily news and videos

Install App

సపోటాతో ఆరోగ్యం.. 48 రోజులపాటు తింటే..?

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:47 IST)
Sapota
సపోటాలో విటమిన్ సి, ఎ, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు వున్నాయి. సపోటా పండును మెత్తగా నూరి దాని రసాన్ని తేనెలో కలిపి తాగితే కడుపు సంబంధిత రుగ్మతలు, కడుపునొప్పి నయమవుతాయి. 
 
సపోటా పండును 48 రోజులపాటు తింటే అల్సర్, పేగుల్లో మంట, కడుపునొప్పి, గుండెల్లో మంటలు నయమవుతాయి. సపోటా పండును తొక్క తీసి పాలలో కలిపి గ్రైండ్ చేసి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
 
సపోటా పండులోని కొన్ని పోషకాలు, విటమిన్లు రక్తనాళాలను సక్రమంగా ఉంచే గుణం కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తాయి. సపోటా పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు మంచిది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
 
సపోటా పండు తిన్న తర్వాత ఒక టీస్పూన్ జీలకర్రను బాగా నమిలి మింగడం వల్ల పిత్తం తొలగిపోతుంది. పిత్తాశయ రాళ్లకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

తర్వాతి కథనం
Show comments