Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని రోజూ ఒకటిన్నర టీ స్పూన్ వాడితే ఏమౌతుందంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:10 IST)
నెయ్యిని వాడటం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజుకు ఓ స్పూన్ మోతాదులో నెయ్యిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ,డీ, ఈ, కేలను కలిగివున్న నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ వుంటుంది. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి ఇవి జుట్టు. చర్మాన్ని మృదువుగా వుంచుతాయి. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.  
 
రోజూకు మూడు స్పూన్లు లేకపోతే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, హైబీపీ వుండదు.

ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నెయ్యి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలని.. తెలుపు రంగులో వుండే నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నెయ్యిని ఎక్కువగా వేడి చేయకుండా వాడటం మంచిది. చర్మానికి, జుట్టుకు కూడా నెయ్యిని పట్టించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments