Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని రోజూ ఒకటిన్నర టీ స్పూన్ వాడితే ఏమౌతుందంటే?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:10 IST)
నెయ్యిని వాడటం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజుకు ఓ స్పూన్ మోతాదులో నెయ్యిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ,డీ, ఈ, కేలను కలిగివున్న నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ వుంటుంది. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి ఇవి జుట్టు. చర్మాన్ని మృదువుగా వుంచుతాయి. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.  
 
రోజూకు మూడు స్పూన్లు లేకపోతే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, హైబీపీ వుండదు.

ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నెయ్యి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలని.. తెలుపు రంగులో వుండే నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నెయ్యిని ఎక్కువగా వేడి చేయకుండా వాడటం మంచిది. చర్మానికి, జుట్టుకు కూడా నెయ్యిని పట్టించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments