Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
నేరేడు పండు. నేరేడు పండు అనేక ఔషధ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి సరైన మార్గాలున్నాయి. ఎలాబడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదు. నేరేడు పళ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.
 
 
నేరేడు తిన్న తర్వాత పాలు తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న తర్వాత పచ్చళ్లు ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం వుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

తర్వాతి కథనం
Show comments