Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
నేరేడు పండు. నేరేడు పండు అనేక ఔషధ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి సరైన మార్గాలున్నాయి. ఎలాబడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదు. నేరేడు పళ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.
 
 
నేరేడు తిన్న తర్వాత పాలు తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న తర్వాత పచ్చళ్లు ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం వుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments