Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం తీసుకునే ముందు ఉదయం పూట తీసుకోదగ్గ పదార్థాలు

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (20:45 IST)
ఉదయం వేళ అల్పాహారంగా శరీరంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అల్పాహారంగా దోసె, ఇడ్లీ వంటివి తీసుకుంటున్నప్పటికీ అంతకంటే ముందు వీటిని తీసుకుంటే మంచిదని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము.
 
అల్పాహారానికి ముందు ఉదయం వేళ తినాల్సిన కొన్ని ఆహారాలు ఇవి
 
బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి తినండి.
 
గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగితే టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
 
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరచెంచా లెమన్ గ్రాస్ రసం తాగడం వల్ల జీర్ణ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
 
ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే పోషకాలను పూర్తిగా గ్రహించవచ్చు.
 
వేసవి వస్తుంది కనుక ఉదయాన్నే పుచ్చకాయ తింటే అవసరమైన హైడ్రేషన్ అందుతుంది.
 
చియా గింజలు కూడా ఉదయం వేళ మేలు చేసే ఆహారంగా చెప్పబడింది.
 
గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

తర్వాతి కథనం
Show comments