Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞాపకశక్తి పెరగాలంటే.. దంపుడు బియ్యాన్ని తీసుకోండి..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:10 IST)
చాలామందికి జ్ఞాపకశక్తి సరిగా ఉండదు. ఏ విషయాన్నైనా ఇట్టే మరిచిపోతుంటారు. మతిమరుపుతో బాధపడే వారు మందులు వాడటం కంటే ముందు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారపదార్థాల్లో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
 
పొట్టు తీయని ధాన్యాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఈ పదార్థాలు కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి. దీంతో మెదడుకి నిరంతర శక్తి అందుతుంది. కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు టమోటాలను కూడా తీసుకోవాలి. 
 
టమోటాలలోని లైకోపిన్ అనే రసాయనం యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఫలితంగా నాడీ కణాలు ఉత్తేజితమవుతాయి. నట్స్, గింజలు, ఆకుకూరలు, గుడ్లు, పొట్టు తీయని బియ్యం, దంపుడు బియ్యం, తృణధాన్యాలు కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments