కరోనావైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఆహార నియమాలు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (21:57 IST)
ఉదయం నిద్ర లేచింది మొదలు వేడి నీరు తరుచు తీసుకుంటూ ఉండాలి. బలహీనంగా ఉన్న వారు అధిక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. బయట తయారుచేసే ఆహారానికి దూరంగా ఉండాలి. అంతేకాదు శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఎక్కువ పోషక విలువలు ఉన్న పదార్ధాలను తీసుకోవాలి.
 
ఈ క్రింది ఆహార పదార్థాలతో మేలు
 
1. శరీరానికి అవసరమయ్యే  పప్పులు, గ్రుడ్డులు, చేపలు, మాంసం వారానికి నాలుగు లేక అయిదు సార్లు వాడాలి.
 
2. శాఖాహారులు అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ప్రతిరోజు డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తినే ఆహారం మోతాదు పెంచాలి.
 
3. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక కొంచెం కొంచెం ఆహారం మోతాదును పెంచడం మంచిది.
 
4. మూడుపూట్ల భోజనం చేస్తూ మద్యలో చిరుతిండ్లు తినడం మంచిది. అంతేకాకుండా కాయగూరలు, పండ్లు కూడా సమృద్దిగా తీసుకోవాలి. దుంపకూరలు అంటే చామ, కంద, బంగాళదుంపలు మొదలైనవి ఎక్కువగా తినాలి.
 
5. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. వెన్న, మీగడ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments