Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:13 IST)
దైవం కోసం ఉపవాసాలు చేస్తుంటారు. కొందరైతే కోరిన కోరికలు నెరవేరుతానయే విశ్వాసంతో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యపరంగా బాగుంటారని చాలామంది భావిస్తుంటారు. మరి ఉపవాసం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
ఉపవాసం చేయడం వలన మెదడు పనితీరు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధలలో వెల్లడైంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుందట. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కొత్త కణాలు ఏర్పడి పాత కణాలు తొలగిపోతాయి. తద్వారా కణాలు ఉత్తేజాన్ని పొందుతాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
దగ్గు, జలబు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉపవాసం చేయడం వలన వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. విసుగుగా ఉంటారు. ఆ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతుంటారు. అందువలన వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దాంతో జ్ఞాపకశక్తి మరింత అధికంగా పెరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments