Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం అధికంగా తీసుకుంటే.. మధుమేహం తప్పదా?

మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారంలో అధికంగా వుండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు చెప్తున్నారు. మాంసాహారంలోని ఆర్

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (16:51 IST)
మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారంలో అధికంగా వుండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు చెప్తున్నారు.


మాంసాహారంలోని ఆర్చిడోనిక్ అనే యాసిడ్ మానవ మెదడుపై ప్రభావం చూపుతుందని.. తద్వారా మనిషి మూడ్‌ను మార్చే గుణం మాంసాహారంలో వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అందుకే మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలని.. అధికంగా తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. కానీ శాకాహారం విషయంలో అలా జరగదని.. శాకాహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా శాకాహారం తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50శాతం తగ్గిపోతాయని అధ్యయనం తేల్చింది. 
 
శరీర పుష్టికి మాంసాహారం అవసరమే. కానీ, అవసరానికి మించి మాంసాహారం తీసుకోవడం అనేది శరీరానికి హానికరం. మాంసాహారం వలన శరీరంలో అదనపు కొవ్వు పెరుకుపోతుంది. అయితే, శాకాహారంలో అలాంటి ఇబ్బందులుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శాకాహారంతో ఒత్తిడి మాయమవుతుంది. ఒబిసిటి దూరమవుతుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments