Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిస్తా పప్పు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా?

సిహెచ్
శనివారం, 2 మార్చి 2024 (16:22 IST)
డయాబెటిస్. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఉత్తమమైన గింజధాన్యాలలో పిస్తా పప్పు ఒకటి. షుగర్ వ్యాధిగ్రస్తులకు పిస్తా ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతాయో తెలుసుకుందాము.
 
పిస్తాపప్పులు సాధారణంగా ఆకలిని అరికడతాయి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి.
 
పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
 
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
 
పిస్తాలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు.
 
పిస్తా మధుమేహాన్ని నిరోధించగల గింజ రకంగా పరిగణించబడుతుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 50 గ్రాముల వరకు పిస్తాపప్పులను తీసుకోవచ్చు.
 
అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉప్పు కలిపిన పిస్తా తినకూడదు.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

తర్వాతి కథనం
Show comments