Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పదార్థాల్లో కల్తీ, తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (22:50 IST)
పప్పు దినుసులలో కల్తీ రంగులు, తక్కువ ఖరీదు కల కేసరి పప్పును కలుపుతారు. దీనివలన పక్షవాతం వచ్చే ప్రమాదం వుంది.
 
పసుపు, కారం తదితరాల్లో కల్తీ రంగులు, రంపపు పొట్టు, తవుడు కల్తీ చేస్తారు.
 
మిఠాయిల్లో శాక్రిన్ అనే పదార్థాన్ని కలుపుతారు. దీని మోతాదు ఎక్కువయితే జన్యు సంబంధమైన వ్యాధులు, అజీర్తి, కడుపునొప్పి వస్తాయి.
 
శనగ పిండి, పెసర పిండి, కంది పిండి వంటి వాటిలో కేసర పప్పు లేక ఎర్రపప్పు పిండిని కల్తీ చేస్తారు. దీనివల్ల పక్షవాతం, బెరిబెరి వ్యాధులు వచ్చే ప్రమాదం వుంటుంది.
 
వంట నూనెలలో ఆముదం, అరియ నూనె తదితరాలు కల్తీ చేస్తారు. దీని వల్ల దురదలు, వాంతులు అవుతాయి. అందువల్ల నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments