మధ్యాహ్నం భోజనం మానివేస్తే ఏమవుతుందో తెలుసా?

సిహెచ్
శనివారం, 13 జనవరి 2024 (17:49 IST)
చాలామంది బరువు తగ్గటానికి మధ్యాహ్నం భోజనం తినడాన్ని మానివేస్తుంటారు. ఐతే ఆహారంలో మధ్యాహ్న భోజనం అత్యంత ముఖ్యమైన భాగం. ఏ కారణం చేతనూ మధ్యాహ్న భోజనం మానేయకూడదు. మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
బరువు తగ్గాలనే సాకుతో మధ్యాహ్న భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం.
రెగ్యులర్‌గా మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల తలనొప్పి, శరీరం అలసటకు దారితీస్తుంది.
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల బరువు పెరుగుతారు తప్ప కొవ్వు తగ్గదు.
మధ్యాహ్న భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
మధ్యాహ్న భోజనం మానేసిన వారు అలసిపోతారు, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
మధ్యాహ్న భోజనం మానేస్తే సాయంత్రానికి విపరీతంగా ఆకలి వేస్తుంది, ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాటవుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

తర్వాతి కథనం
Show comments