మధ్యాహ్నం భోజనం మానివేస్తే ఏమవుతుందో తెలుసా?

సిహెచ్
శనివారం, 13 జనవరి 2024 (17:49 IST)
చాలామంది బరువు తగ్గటానికి మధ్యాహ్నం భోజనం తినడాన్ని మానివేస్తుంటారు. ఐతే ఆహారంలో మధ్యాహ్న భోజనం అత్యంత ముఖ్యమైన భాగం. ఏ కారణం చేతనూ మధ్యాహ్న భోజనం మానేయకూడదు. మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
బరువు తగ్గాలనే సాకుతో మధ్యాహ్న భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం.
రెగ్యులర్‌గా మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల తలనొప్పి, శరీరం అలసటకు దారితీస్తుంది.
మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల బరువు పెరుగుతారు తప్ప కొవ్వు తగ్గదు.
మధ్యాహ్న భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది.
మధ్యాహ్న భోజనం మానేసిన వారు అలసిపోతారు, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
మధ్యాహ్న భోజనం మానేస్తే సాయంత్రానికి విపరీతంగా ఆకలి వేస్తుంది, ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాటవుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ నుంచి ప్రభాస్,నిధి అగర్వాల్ లపై మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్

Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు, వ్యక్తిత్వమే విప్లవం, వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

తర్వాతి కథనం
Show comments