Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:13 IST)
మనం ప్రతి రోజు తీసుకునే అల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియకుండా కొంత మంది స్కిప్ చేస్తుంటారు. నేరుగా లంచ్ చేద్దామని కొంతమంది అల్పహారాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనలో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అది తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
రాత్రి భోజనం చేశాక ఉదయం నిద్ర లేచే వరకు 12 గంటలు గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరానికి తగిన పోషకాలు అవసరం. శరీరం, మనస్సు యాక్టివ్‌గా ఉండాలంటే క్యాలరీలు అవసరమవుతాయి. అదేవిధంగా తగిన మోతాదుల్లో పిండిపదార్థాలు అవసరం. వీటిని మనం రోజూ ఉదయం తినే అల్పహారం భర్తీ చేస్తుంది.
 
మనం తినే అల్పాహారంలో మాంసకృత్తులు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా అల్పాహారం తీసుకోకపోవడం వలన నీరసానికి గురవుతారు. అందుకే తప్పనిసరిగా అల్పహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

తర్వాతి కథనం
Show comments