Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:13 IST)
మనం ప్రతి రోజు తీసుకునే అల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ప్రాధాన్యత తెలియకుండా కొంత మంది స్కిప్ చేస్తుంటారు. నేరుగా లంచ్ చేద్దామని కొంతమంది అల్పహారాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనలో ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అది తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
రాత్రి భోజనం చేశాక ఉదయం నిద్ర లేచే వరకు 12 గంటలు గ్యాప్ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరానికి తగిన పోషకాలు అవసరం. శరీరం, మనస్సు యాక్టివ్‌గా ఉండాలంటే క్యాలరీలు అవసరమవుతాయి. అదేవిధంగా తగిన మోతాదుల్లో పిండిపదార్థాలు అవసరం. వీటిని మనం రోజూ ఉదయం తినే అల్పహారం భర్తీ చేస్తుంది.
 
మనం తినే అల్పాహారంలో మాంసకృత్తులు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా అల్పాహారం తీసుకోకపోవడం వలన నీరసానికి గురవుతారు. అందుకే తప్పనిసరిగా అల్పహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments