Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీటిని ఇలా తాగితే ఆరోగ్యం

సిహెచ్
గురువారం, 11 జనవరి 2024 (15:42 IST)
భోజనం వేళకి ఎలా తినాలో అలాగే మంచినీటిని కూడా ఒక క్రమపద్ధతిలో తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మంచినీటిని ఎలా తాగాలో తెలుసుకుందాము. అంతర్గత అవయవాలు పనితీరు మెరుగుపడాలంటే ఉదయాన్నే 2 గ్లాసుల మంచినీరు తాగాలి.
దాహం వేస్తే, భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి
నీరు త్రాగేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకూడదు. ఎప్పుడూ కొద్దికొద్దిగా నీరు త్రాగాలి.
 
ఆహారం తినే ముందు లేదా తిన్న తర్వాత వెంటనే ఎప్పుడూ నీరు త్రాగకూడదు.
ఇలా తాగితే ఆ నీరు గ్యాస్ట్రిక్ రసాలను పలుచన చేసి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
ఆహారం తీసుకునేటప్పుడు దాహం ఎక్కువగా అనిపిస్తే 1, 2 గుటకల నీరు మాత్రమే తాగాలి.
 
ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగాలి.
స్నానం చేసే ముందు గ్లాసు మంచినీరు తాగితే రక్తపోటు అదుపులో వుంటుంది.
రాత్రి వేళ పడుకునే ముందు గ్లాసు మంచినీరు తాగితే గుండెపోటు, గుండె సమస్యలను దూరం చేయవచ్చు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు చెపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

తర్వాతి కథనం
Show comments