Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పాత్రలో మజ్జిగ తీసుకోవడం మంచిదేనా?

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (22:00 IST)
రాగి పాత్రలో నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపు, మూత్రపిండాలు, కాలేయాలను నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. చాలా మంది రాత్రిపూట రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయం తాగుతారు. కానీ రాగి పాత్రలో మజ్జిగ తీసుకోవడం మంచిది కాదు. 
 
పెరుగులోని గుణాలు లోహంతో ప్రతిస్పందిస్తాయి. కొంతమంది రాగి పళ్ళెంలో అన్నం కూడా తింటారు. ఆ సమయంలో అందులో పెరుగు తినకపోవడమే మంచిది. లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 
 
ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం హానికరం. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి సంకర్షణ చెందుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది. అంతే కాకుండా, ప్రతిచర్య కారణంగా వికారం, ఆందోళన తప్పదు. మామిడికాయలు, పచ్చళ్లు, సాస్‌లు, జామ్‌లు, ఎప్పుడూ రాగి పాత్రలో తినకూడదు. వాటిని రాగి పాత్రలో అస్సలు భద్రపరచకూడదు. 
 
ఉదయాన్నే పరగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి గ్లాసులో నిమ్మ నీటిని తాగడం తాగడం పూర్తిగా మానేయాలి. నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చేరితే.. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వేవిళ్లు తప్పవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments