Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు.. లైఫ్ స్టైల్ మారకపోతే కష్టమే...

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (12:48 IST)
దేశంలో మధుమేహం పెరిగిపోతోంది. ఈ మధుమేహం వ్యాధి నుంచి బయటపడాలంటే.. లైఫ్ స్టైల్ తప్పక మారాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఫైబర్‌తో కూడిన ఆహారం చాలా అవసరం. 
 
కానీ మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస  వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి. 
 
ఇంకా రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అన్నానికి బదులుగా రాగి పిండితో చేసిన దోసలను ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. ఇంకా పలు రకాల అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి. 
 
అలాగే, తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులుకు మేలు చేస్తాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.
 
అలాగే, బ్లాక్ గ్రామ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. దీనితోపాటు అలోవెరాను క్రమం తప్పకుండా జ్యూస్‌‌లా తీసుకుంటే..  రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments