Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలతో పండంటి పాపాయి...

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:13 IST)
పోషకాంశాలు పుష్కలంగా వున్న ఖర్జూరంలో అపారమైన ఔషధ శక్తులున్నాయి. అతి తక్కువ సమయంలో రక్తంలో చేరి త్వరగా శక్తిని ప్రసాదించే ఆహార పదార్థాలలో ఖర్జూరం ప్రముఖ స్థానం పొందింది.
 
రక్తవృద్ధికి.. రాత్రి పడుకునే ముందు 100 మి.లీ నీటిలో రెండు ఎండు ఖర్జూరం కాయలను నలగ గొట్టి పెచ్చులు పొట్టు తీసిన మూడు లేదా నాలుగు బాదం పప్పులు, 15 వరకూ ఎండుద్రాక్షలు వేసి ఉదయం వాటన్నిటిని నమిలి మ్రింగి మిగిలిన నీరు తాగేయాలి. ఐతే బాదం పప్పులను ఒక గంట వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటి పొట్టు తొలగించి కలుపుకోవాలి.
 
గర్భిణీలకు... ఖర్జూరం పెచ్చులపొడి, బాదం పప్పును కొద్దిగా నేతితో వేయించి చేసిన పొడి, ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి 100 గ్రాములు, యాలక్కాయల పొడి 20 గ్రాములను తీసుకుని మిక్సీలో వేసి బాగా కలిపి నిలవ వుంచుకుని రోజూ రెండుసార్లు పూటకి ఒక టీ స్పూన్ పొడిని, తగినంత పటిక బెల్లం పొడిని 100 మి.లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుంటే గర్భిణులు ఆరోగ్యంగా వుండటమే కాకుండా ఆరోగ్యవంతమైన పండంటి పాపాయికి జన్మనిస్తారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments