Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలతో పండంటి పాపాయి...

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:13 IST)
పోషకాంశాలు పుష్కలంగా వున్న ఖర్జూరంలో అపారమైన ఔషధ శక్తులున్నాయి. అతి తక్కువ సమయంలో రక్తంలో చేరి త్వరగా శక్తిని ప్రసాదించే ఆహార పదార్థాలలో ఖర్జూరం ప్రముఖ స్థానం పొందింది.
 
రక్తవృద్ధికి.. రాత్రి పడుకునే ముందు 100 మి.లీ నీటిలో రెండు ఎండు ఖర్జూరం కాయలను నలగ గొట్టి పెచ్చులు పొట్టు తీసిన మూడు లేదా నాలుగు బాదం పప్పులు, 15 వరకూ ఎండుద్రాక్షలు వేసి ఉదయం వాటన్నిటిని నమిలి మ్రింగి మిగిలిన నీరు తాగేయాలి. ఐతే బాదం పప్పులను ఒక గంట వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటి పొట్టు తొలగించి కలుపుకోవాలి.
 
గర్భిణీలకు... ఖర్జూరం పెచ్చులపొడి, బాదం పప్పును కొద్దిగా నేతితో వేయించి చేసిన పొడి, ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి 100 గ్రాములు, యాలక్కాయల పొడి 20 గ్రాములను తీసుకుని మిక్సీలో వేసి బాగా కలిపి నిలవ వుంచుకుని రోజూ రెండుసార్లు పూటకి ఒక టీ స్పూన్ పొడిని, తగినంత పటిక బెల్లం పొడిని 100 మి.లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుంటే గర్భిణులు ఆరోగ్యంగా వుండటమే కాకుండా ఆరోగ్యవంతమైన పండంటి పాపాయికి జన్మనిస్తారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments