Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ మూడు ఖర్జూరాలు తింటే..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:14 IST)
రోజూ మూడు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే శరీర అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం పనితీరు మెరుగవుతుంది. పక్షవాతం, కొవ్వు వంటి వాటిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అది కండ్లకలక రాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అలాగే ఖర్జూరాల్లో వుండే లూటిన్, జియాసాంటైన్ వంటివి కూడా దృష్టి శక్తిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరాలను మధ్యాహ్న ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని నట్స్‌తో చేర్చి తీసుకోవచ్చు. అది శరీర శక్తిని పెంచుతుంది. స్నాక్స్‌గా ఖర్జూరాలను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

RPF Constable Carries Child: బిడ్డతో పాటు లాఠీ.. ప్లాట్‌ఫారమ్‌పై గస్తీ చేస్తోన్న మహిళా కానిస్టేబుల్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments