Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:34 IST)
నేటి ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనుకోవడంలో సందేహం లేదు.


చర్మం పొడిబారడం, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. అలానే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలు.. 
 
ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువగా నీరు సేవించాలి. నీరు తీసుకోవడం వలన తాజాగా తయారవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తే చాలని వైద్యులు తెలిపారు. ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ అవసరమౌతాయి. మరి చర్మసౌందర్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏవో చూద్దాం.. 
 
విటమిన్ ఏ: బొప్పాయి, కోడిగుడ్డు
 
విటమిన్ బి: పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
విటమిన్ సి: నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
విటమిన్ ఇ: వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

తర్వాతి కథనం
Show comments