Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు ఎముకలకు బలం.. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో కలిపి తింటే..?

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (10:21 IST)
పాలతో చేసిన పెరుగు ఎముకలను దృఢపరుస్తుందని, శరీర బరువును కాపాడుతుందని వైద్యులు చెప్తున్నారు. పాలతో తయారు చేసే పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకల సాంద్రతను సమతుల్యం చేసి బలపరుస్తుంది.
 
పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. చలికాలంలో పెరుగు జలుబు, దగ్గును నయం చేస్తుంది. పెరుగును అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలు వచ్చినప్పుడు పెరుగు తింటే అందులో ఉండే సహజసిద్ధమైన తేమ చర్మం పొడిబారకుండా చేస్తుంది 
 
మొటిమలతో బాధపడేవారికి పెరుగు గ్రేట్ రెమెడీ. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో పెరుగు కలిపి తింటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. పిల్లల ఆహారంలో పెరుగును ఉపయోగించాలి. కూరగాయలు, పెరుగుతో సలాడ్‌ను తయారు చేయడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

తర్వాతి కథనం
Show comments