పెరుగు ఎముకలకు బలం.. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో కలిపి తింటే..?

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (10:21 IST)
పాలతో చేసిన పెరుగు ఎముకలను దృఢపరుస్తుందని, శరీర బరువును కాపాడుతుందని వైద్యులు చెప్తున్నారు. పాలతో తయారు చేసే పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకల సాంద్రతను సమతుల్యం చేసి బలపరుస్తుంది.
 
పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. చలికాలంలో పెరుగు జలుబు, దగ్గును నయం చేస్తుంది. పెరుగును అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలు వచ్చినప్పుడు పెరుగు తింటే అందులో ఉండే సహజసిద్ధమైన తేమ చర్మం పొడిబారకుండా చేస్తుంది 
 
మొటిమలతో బాధపడేవారికి పెరుగు గ్రేట్ రెమెడీ. దానిమ్మ లేదా స్ట్రాబెర్రీ పండుతో పెరుగు కలిపి తింటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. పిల్లల ఆహారంలో పెరుగును ఉపయోగించాలి. కూరగాయలు, పెరుగుతో సలాడ్‌ను తయారు చేయడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments