Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: మామిడి పండు తోలు తీసి తింటే ఎంత ప్రయోజనమో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:07 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఏ పండు తినాలన్నా భయపడుతున్నారు. ఇప్పుడు మామిడిపళ్ల సీజన్ వచ్చేసింది. ఐతే ఈ మామిడపళ్లను ప్రస్తుతం తోలు తీసుకుని తింటే మంచిదంటున్నారు. మామిడి పండు తింటే బరువు పెరుగుతారని కొందరు, లేదు తగ్గుతారని మరికొంతమంది అనుకుంటారు. కానీ తొక్కులేని మామిడి పండు తినడం వల్ల అధికబరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. 
 
బరువు తగ్గాలనుకునే వారు తొక్క తీసిన మామిడి పండును తినడం ద్వారా అనుకున్న ఫలితం పొందవచ్చన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైందట. మామిడి పండుపైనున్న తోలు తీసేసి కేవలం లోపలున్న గుజ్జు తిన్నట్లయితే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మామిడి పండు తోలులో కాంపౌండ్లు అధికంగా ఉంటాయనీ అందువల్ల తొక్కతో పండును తీసుకోవడం మంచిది కాదంటున్నారు.
 
అదే తోలు తీసేసిన మామిడితో శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గించే ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల తోలు లేని మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిధోనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments