Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: మామిడి పండు తోలు తీసి తింటే ఎంత ప్రయోజనమో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:07 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఏ పండు తినాలన్నా భయపడుతున్నారు. ఇప్పుడు మామిడిపళ్ల సీజన్ వచ్చేసింది. ఐతే ఈ మామిడపళ్లను ప్రస్తుతం తోలు తీసుకుని తింటే మంచిదంటున్నారు. మామిడి పండు తింటే బరువు పెరుగుతారని కొందరు, లేదు తగ్గుతారని మరికొంతమంది అనుకుంటారు. కానీ తొక్కులేని మామిడి పండు తినడం వల్ల అధికబరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. 
 
బరువు తగ్గాలనుకునే వారు తొక్క తీసిన మామిడి పండును తినడం ద్వారా అనుకున్న ఫలితం పొందవచ్చన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైందట. మామిడి పండుపైనున్న తోలు తీసేసి కేవలం లోపలున్న గుజ్జు తిన్నట్లయితే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మామిడి పండు తోలులో కాంపౌండ్లు అధికంగా ఉంటాయనీ అందువల్ల తొక్కతో పండును తీసుకోవడం మంచిది కాదంటున్నారు.
 
అదే తోలు తీసేసిన మామిడితో శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గించే ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల తోలు లేని మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిధోనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments