Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, రోగనిరోధకత పెంచుకునే ఆహారం ఏంటి?

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (17:12 IST)
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు 3 లక్షలకి అటుఇటుగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి.

 
రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. ధ్యానం, యోగాసనం, ప్రాణాయామం సాధన చేయాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి తీసుకోవాలి. హెర్బల్ టీ లేదా పవిత్ర తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఎండు అల్లం, ఎండుద్రాక్ష  కషాయాలను త్రాగాలి. చక్కెరను తీసుకోవడం తగ్గించాలి, అవసరమైతే బెల్లంతో భర్తీ చేయండి. పుదీనా ఆకుల ఆవిరిని పీల్చవచ్చు.

 
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు పోరాడుతున్నప్పటికీ, ఇంట్లోనే ఉండటం, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యంగా తినడం, హైడ్రేట్ చేయడం, ప్రాథమిక పరిశుభ్రత అనుసరించడం ద్వారా వైరస్‌కు గురికాకుండా మన వంతు కృషి చేయవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments