Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ వున్నవారు పెరుగు తినవచ్చా?

సిహెచ్
మంగళవారం, 19 మార్చి 2024 (16:54 IST)
పాల ఉత్పత్తి అయిన పెరుగు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా మార్గదర్శకం ప్రకారం, పెరుగు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
 
వెన్న లేని పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
 
పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
 
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉన్నాయి.
 
జీవక్రియను సరిచేయడంలో సహాయపడే ప్రోబయోటిక్స్‌ను పెరుగు కలిగి ఉంటుంది.
 
రాత్రిపూట పెరుగు తినవద్దు, ఇది శ్లేష్మాన్ని పెంచి సమస్యకు దారితీస్తుంది.
 
ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.
 
పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

తర్వాతి కథనం
Show comments