Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ వున్నవారు పెరుగు తినవచ్చా?

సిహెచ్
మంగళవారం, 19 మార్చి 2024 (16:54 IST)
పాల ఉత్పత్తి అయిన పెరుగు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా మార్గదర్శకం ప్రకారం, పెరుగు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
 
వెన్న లేని పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
 
పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
 
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉన్నాయి.
 
జీవక్రియను సరిచేయడంలో సహాయపడే ప్రోబయోటిక్స్‌ను పెరుగు కలిగి ఉంటుంది.
 
రాత్రిపూట పెరుగు తినవద్దు, ఇది శ్లేష్మాన్ని పెంచి సమస్యకు దారితీస్తుంది.
 
ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.
 
పెరుగు తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments