Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గు, జలుబు వున్నప్పుడు కోవిడ్ టీకా తీసుకోవచ్చా?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:32 IST)
ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు దానర్థం శరీరం అంటువ్యాధి లేదా వైరస్ బారిన పడినట్లు అర్థం. అంటే రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడికి లోనైన స్థితిలో ఉందని అర్థం. సూక్ష్మక్రిమిని శరీరం నుంచి తొలగించడానికి మన శరీర వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తుంది.

 
ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా బాగా వున్నప్పుడు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు టీకా ఉత్తమంగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. ఐతే అప్పటికే ఉన్న అనారోగ్యం, లేదా అనారోగ్యంగా వున్న సమయంలో, రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే వైరస్‌తో పోరాడటంలో బిజీగా ఉంటుంది.

 
అంటే.. ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ఏమైనా రుగ్మతలు వున్నప్పుడు అవి తగ్గాక టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతుంటారు. దగ్గు, జ్వరం వంటి శ్వాసకోశ లక్షణాలతో బాధపడటం ప్రస్తుత కాలంలో రెట్టింపు ప్రమాదకరం. ఎందుకంటే అవి కోవిడ్ 19 లక్షణాలు కూడా కావచ్చు. అందువల్ల సమస్య మామూలేగా అని వదిలేయకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

తర్వాతి కథనం