గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (18:31 IST)
గర్భనిరోధక మాత్రలను బిడ్డలకు పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల పాలు తగ్గిపోతాయట. బిడ్డలకు తల్లి పాలు ఎంతో ముఖ్యమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ టాబ్లెట్ వాడటం వల్ల పాలు విషపూరితంగా మారుతాయట.
 
ఒకవేళ శృంగారంలో పాల్గొనాలనుకుంటే లూప్ వేయించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లూప్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. స్త్రీ కాన్పు అయిన ఆరో వారం నుంచి శృంగారంలో పాల్గొనవచ్చట. గర్భనిరోధక మాత్రలు వాడటం కంటే లూప్ వేయించుకుంటే రెండుమూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments