Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (18:31 IST)
గర్భనిరోధక మాత్రలను బిడ్డలకు పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల పాలు తగ్గిపోతాయట. బిడ్డలకు తల్లి పాలు ఎంతో ముఖ్యమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ టాబ్లెట్ వాడటం వల్ల పాలు విషపూరితంగా మారుతాయట.
 
ఒకవేళ శృంగారంలో పాల్గొనాలనుకుంటే లూప్ వేయించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. లూప్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదట. స్త్రీ కాన్పు అయిన ఆరో వారం నుంచి శృంగారంలో పాల్గొనవచ్చట. గర్భనిరోధక మాత్రలు వాడటం కంటే లూప్ వేయించుకుంటే రెండుమూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments