మధ్యాహ్నం నిద్ర గురించి తెలుసా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (19:05 IST)
సాధారణంగా మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటాము. అనేక రకాల పని ఒత్తిడి కారణంగా, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉండడం, అందుకు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. అలాగే యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 
 
సాయంత్రం, రాత్రి సమయం వరకు పని చేసే వాళ్లకు ఇది దోహదపడుతుంది. చాలా సహాయకరంగా మారుతుంది. ఎప్పుడైతే మన శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం ద్వారా, పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా పని చేసి ఒక గంట నిద్రపోవడం ద్వారా మనం ఆహారం తీసుకున్న తర్వాత ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది, అదే విధంగా మనం ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

తర్వాతి కథనం
Show comments