భోజనానంతరం నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:58 IST)
భోజనానికి ముందు నీరు తాగడం వలన భోజన సమయంలో తక్కువగా తినాలనిపిస్తుంది. తద్వారా ఆకలి నియంత్రణ ఉండదు. దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక భోజనాంతరం తరువాత నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చును. ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
 
చాలామందైతే ఏదో నీరు తాగాలని తాగుతుంటారు. మరికొందరైతే అసలు నీళ్లే తీసుకోరు. ఇంకా చెప్పాలంటే.. చాలామంది భోజనం చేసిన అరగంటకో లేదా గంట తరువాతో నీరు తాగుతుంటారు. ఇలా చేస్తే తిన్న ఆహరం జీర్ణం కాకుండా.. కడుపు ఉబ్బరం, అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
 
ఆకలిగా ఉన్నప్పుడు.. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన పదార్థాలు తీసుకుంటే క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్‌ఎస్‌ వైఫల్యాల వల్లే కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు: కవిత

విజయ్‌కు - త్రిషకు మధ్య ఉన్న అనుబంధమేంటి? నయినార్ నాగేందర్

valentines day: నన్ను పెళ్లాడుతావా లేదా? గొడవపడి బిల్డింగ్ పైనుంచి దూకిన యువతి

ప్చ్... ఆశించిన ఫలితాలు రాలేదు... కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే : కేటీఆర్

జస్ట్ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సర్.. సుప్రీంకోర్టులో వాదించి విజయం సాదించిన 19 యేళ్ళ కుర్రోడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోదారి గట్టుపైన నుంచి సుమంత్ ప్రభాస్ బ్రేకప్ సెలబ్రేషన్

సెన్సారు అభ్యంతరంతో హే భగవాన్‌ టైటిల్ మారొచ్చు : వంశీ నందిపాటి

Yamini: ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా క్వీన్ టైటిల్ గ్లింప్స్

జ్యోతికను పెళ్లాడలేకపోతే జీవితాంతం ఒంటరిగా వుంటానన్నాడు: సూర్య తండ్రి

శతక్ చిత్రానికి వ్యాఖ్యాతగా అజయ్ దేవగణ్, ట్రైలర్ విడుదల

తర్వాతి కథనం
Show comments