Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 10 మే 2024 (19:19 IST)
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి.
ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
ఒక గ్లాసు మునగ ఆకులపొడి నీటిని తాగితే శరీరానికి అవసరమైన శక్తిని అందించవచ్చు.
మునగ ఆకులు ఇనుము యొక్క గొప్ప మూలం, ఇది మన కణాలు, కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి దోహదం చేస్తుంది.
కప్పు నీటిలో టీ స్పూన్ మునగాకు పొడి వేసి 5 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments