Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పేస్ట్, బొప్పాయి గుజ్జుతో మేలెంత..?

ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:06 IST)
ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె,  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. 
 
అలాగే బాదం పేస్ట్, మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్క్రబ్‌తో శుభ్రం చేసి, నీటితో కడిగేస్తే మృదువైన చర్మం చేకూరుతుంది. 
 
శనగపిండి, చిటెకెడు పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగిస్తే ముఖంపై గల జుట్టు తొలగిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments