బాదం పేస్ట్, బొప్పాయి గుజ్జుతో మేలెంత..?

ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:06 IST)
ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె,  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. 
 
అలాగే బాదం పేస్ట్, మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్క్రబ్‌తో శుభ్రం చేసి, నీటితో కడిగేస్తే మృదువైన చర్మం చేకూరుతుంది. 
 
శనగపిండి, చిటెకెడు పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగిస్తే ముఖంపై గల జుట్టు తొలగిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Iran War Live Updates: ఇజ్రాయేల్ దాడులు ఇరాన్‌లో 18మంది మృతి

Heat Wave Alert: ఏప్రిల్ 10కి తర్వాత తెలంగాణలో వడగాలులు

36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

మంగళవారం ఇరాన్‌లో మరణమృదంగం వినిపిస్తా, రానున్న 48 గంటల్లో బీభత్సం: ట్రంప్ వార్నింగ్

ఆటో సీటు కవర్ చింపేశాడని.. ఏడేళ్ల కుమారుడికి వాతపెట్టిన సైకో తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

తర్వాతి కథనం
Show comments