Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:44 IST)
మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నట్లే. మార్కెట్‌లో లభించే ఆకుకూరలు తాజాగా, పచ్చగా కనిపించడానికి వాటిపై స్ప్రేలు కొట్టడమే ఇందుకు కారణం. ఈ స్ప్రేల వల్ల ఆకుకూరల తాజాదనం దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనాలతో తయారుచేసిన ఇలాంటి స్ప్రేలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
అదేరోజు కడిగి వాడినా సరే ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుంది. వీటి ప్రభావం ఆకు కూరలపై 24 గంటల వరకు ఉంటుంది. అందుకే ఆకుకూరలు కొన్నరోజు కాకుండా.. మరుసటి రోజు వాడుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల తర్వాత ఉప్పునీటిలో ఆకుకూరలను చక్కగా కడిగి వాడుకోవాలని వారు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కొంత మేరకు కాపాడుకున్నట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

తర్వాతి కథనం
Show comments