Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:44 IST)
మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నట్లే. మార్కెట్‌లో లభించే ఆకుకూరలు తాజాగా, పచ్చగా కనిపించడానికి వాటిపై స్ప్రేలు కొట్టడమే ఇందుకు కారణం. ఈ స్ప్రేల వల్ల ఆకుకూరల తాజాదనం దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనాలతో తయారుచేసిన ఇలాంటి స్ప్రేలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
అదేరోజు కడిగి వాడినా సరే ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుంది. వీటి ప్రభావం ఆకు కూరలపై 24 గంటల వరకు ఉంటుంది. అందుకే ఆకుకూరలు కొన్నరోజు కాకుండా.. మరుసటి రోజు వాడుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల తర్వాత ఉప్పునీటిలో ఆకుకూరలను చక్కగా కడిగి వాడుకోవాలని వారు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కొంత మేరకు కాపాడుకున్నట్లే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments