Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:44 IST)
మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నట్లే. మార్కెట్‌లో లభించే ఆకుకూరలు తాజాగా, పచ్చగా కనిపించడానికి వాటిపై స్ప్రేలు కొట్టడమే ఇందుకు కారణం. ఈ స్ప్రేల వల్ల ఆకుకూరల తాజాదనం దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనాలతో తయారుచేసిన ఇలాంటి స్ప్రేలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
అదేరోజు కడిగి వాడినా సరే ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుంది. వీటి ప్రభావం ఆకు కూరలపై 24 గంటల వరకు ఉంటుంది. అందుకే ఆకుకూరలు కొన్నరోజు కాకుండా.. మరుసటి రోజు వాడుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల తర్వాత ఉప్పునీటిలో ఆకుకూరలను చక్కగా కడిగి వాడుకోవాలని వారు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కొంత మేరకు కాపాడుకున్నట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

తర్వాతి కథనం
Show comments