పరగడుపున తినకూడని 8 పండ్లు

సిహెచ్
శనివారం, 28 జూన్ 2025 (22:41 IST)
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది.
జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది.
నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే ఇది కూడా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
సీతాఫలంలో చక్కెర అధికం, ఈ పండును ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
బెర్రీ పండ్లులోని అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకానికి దారితీస్తుంది, భోజనం తర్వాత బెర్రీలు తినడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

తర్వాతి కథనం
Show comments