Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లటి బియ్యాన్ని తింటున్నారా..?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (13:17 IST)
నేటి తరుణంలో చాలామంది తెల్లటి బియ్యాన్ని ఎన్సో సంత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నారు. తెల్లటి బియ్యం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. అసలు ఎందుకు.. ఈ బియ్యాన్ని తినకూడదనే విషయాన్ని కింది పద్ధతులు చూసి తెలుసుకుందాం రండీ..
 
శరీరానికి బలాన్నిచ్చే విటమిన్ బి సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తింటే.. ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు.. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి. 
 
ఉదాహరణకు మన ఇంట్లో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల వారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. అలానే 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు.. ఇక వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. అందుకు ముఖ్యకారణం తెల్లటి బియ్యం తినడం అని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. బియ్యం పై పొరలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. అయితే ఈ తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా లేదు. 
 
శరీరానికి ఎక్కువ సమయం వరకు.. అధిక శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలనిపించే విధంగా చప్పదనముంటుంది.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments