Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 7 పదార్థాలను షుగర్ వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితుల్లో తినరాదు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:22 IST)
షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమి తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరిగాయంటే ఆరోగ్యానికి అది చేటు చేస్తుంది. కనుక జాగ్రత్తగా వుండాలి. మధుమేహులు ఏమేమి తినకూడదో తెలుసుకుందాము. డయాబెటిక్ రోగులు చక్కెరతో నిండి వున్న డ్రైఫ్రూట్స్ తినకుండా ఉండాలి.
 
సపోటా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు, ఇవి శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వైట్ బ్రెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ.
మధుమేహ రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. పూర్తి కొవ్వు పాలు హానికరం, తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె సేవించకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచగలదు. డయాబెటిక్ రోగులు ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం. అన్నం తినడం కంటే దానికి బదులుగా గంజి లేదా జావ తీసుకోవచ్చు. ఆహారంలో కొవ్వులు, నూనెల వినియోగాన్ని తగ్గించాలి. వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments