పరోటా తింటే ఎంత డేంజరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (13:41 IST)
పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
 
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉస్మానియా వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకలం : 12 మందిపై కేసు

మహిళగా నమ్మించి రూ.23.67 లక్షలు గుంజేసిన పోలీస్ కానిస్టేబుల్

అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా - ఐదుకు చేరిన సంఖ్య.. ఎంకే స్టాలిన్ పిలుపు

దొంగలంటూ నిందలు : పేగు బంధం గుర్తొచ్చి కొడుకుని పక్కకు నెట్టేసి తల్లి ఆత్మహత్య... ఎక్కడ?

బిడ్డ చనిపోయాడని తెలిసినా సీపీఆర్ చేస్తూ 'లే నాన్నా. నా కోసం లే' అంటూ తండ్రి కన్నీరు (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మరో కొత్త టైటిల్ తో రాబోతున్నాడు.

Raj Nidimoru : సమంత కు ఐ లవ్ యూ చెప్పడానికి రాజ్ నిడిమోరు నిరాకరణ

నాకర్థమవుంది... ఈ సినిమాతో ఒక్కొక్కరిని కొడతాను చూడు.... : సమంత (వీడియో)

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

తర్వాతి కథనం
Show comments