Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలో రాళ్లను కలిగించే ఆహారాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (16:49 IST)
కొంతమంది వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి క్రింది ఆహారాలు దారితీస్తాయి. కనుక వాటిని దూరంగా పెట్టుకోవాలి. లేదంటే చేజేతులా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బాగా డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలు.
 
కూల్ డ్రింక్స్. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు వగైరా ఫాస్ట్ ఫుడ్స్. ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే ఉప్పుతోనో లేదంటే రసాయనాలను జోడించడం ద్వారానో తయారుకాబడిన మాంసాహారం.
పొటాషియం, విటమిన్ B-6, విటమిన్ D, కాల్షియం, చేప నూనెలు వంటి సప్లిమెంట్లు
బ్లాక్ టీలు అధిక మొత్తంలో ఆక్సలేట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
 
బాదం, జీడిపప్పులు మోతాదుకి మంచి తింటే కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం వుంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

తర్వాతి కథనం
Show comments