Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం, ఎందుకని?

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:43 IST)
విపరీతమైన పని ఒత్తిడి. గంటల గంటలు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ వర్క్. అక్కడే కూర్చుని తిండి. ఇంకా కాఫీలు, అల్పాహారాలు అన్నీ అక్కడే కానించేయడం. ఇలా చేస్తే శరీరం గుల్లవుతుంది. ఇలా చేసే వాటిలో మధుమేహం కూడా వుంటుంది. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.
 
* త్వరగా అలసిపోవడం, నీరసం. 
* శరీరం నిస్సత్తువగా మారడం.
* పనిలో ఆసక్తి లేకపోవడం.
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం.
* తరచూ మూత్ర విసర్జన చేయడం.
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం. 
* కంటి చూపు మందగించడం.
* కీళ్ళనొప్పులు.
* ఒంటినొప్పులు. 
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం.
* కడుపులో నొప్పి.
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం.  
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం.
* శృంగార కోరికలు సన్నగిల్లడం.
* చర్మం ముడత పడటం.
* రక్తహీనత.
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments