Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం, ఎందుకని?

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:43 IST)
విపరీతమైన పని ఒత్తిడి. గంటల గంటలు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ వర్క్. అక్కడే కూర్చుని తిండి. ఇంకా కాఫీలు, అల్పాహారాలు అన్నీ అక్కడే కానించేయడం. ఇలా చేస్తే శరీరం గుల్లవుతుంది. ఇలా చేసే వాటిలో మధుమేహం కూడా వుంటుంది. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.
 
* త్వరగా అలసిపోవడం, నీరసం. 
* శరీరం నిస్సత్తువగా మారడం.
* పనిలో ఆసక్తి లేకపోవడం.
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం.
* తరచూ మూత్ర విసర్జన చేయడం.
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం. 
* కంటి చూపు మందగించడం.
* కీళ్ళనొప్పులు.
* ఒంటినొప్పులు. 
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం.
* కడుపులో నొప్పి.
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం.  
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం.
* శృంగార కోరికలు సన్నగిల్లడం.
* చర్మం ముడత పడటం.
* రక్తహీనత.
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments