Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసిపోయి నేలపై పడుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోవాలి

సిహెచ్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (21:36 IST)
చాలామంది అలసిపోయి నేలపై పడుకుని నిద్రపోతుంటారు. అయితే నేలపై కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నవారు పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు నేలపై పడుకోకూడదు.
ఎముకలకు గాయం అయిన వ్యక్తి నేలపై పడుకోకూడదు.
వర్షాకాలంలో, చలికాలంలో నేలపై పడుకోకూడదు.
మురికి నేలపై పడుకోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
భూమిలో తేమ ఉంటే, నేల మీద పడుకున్నవారికి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎక్కువ సేపు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
నేలపై నిద్రించడానికి సరైన ఉపరితలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments