Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసిపోయి నేలపై పడుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోవాలి

సిహెచ్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (21:36 IST)
చాలామంది అలసిపోయి నేలపై పడుకుని నిద్రపోతుంటారు. అయితే నేలపై కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నవారు పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు నేలపై పడుకోకూడదు.
ఎముకలకు గాయం అయిన వ్యక్తి నేలపై పడుకోకూడదు.
వర్షాకాలంలో, చలికాలంలో నేలపై పడుకోకూడదు.
మురికి నేలపై పడుకోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
భూమిలో తేమ ఉంటే, నేల మీద పడుకున్నవారికి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎక్కువ సేపు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
నేలపై నిద్రించడానికి సరైన ఉపరితలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం.. వదిలిపెట్టేదే లేదు.. మంత్రి అనిత (video)

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ తేదీల ప్రకటన.. కౌంటింగ్ ఎప్పుడంటే?

పర్యాటకులకు హాట్ స్పాట్-అరకు లోయలో హాట్ ఎయిర్ బెలూన్

ఆన్‌లైన్ బుకింగ్‌ లేకుండా శబరిమలకు రావచ్చు... కేరళ ముఖ్యమంత్రి

సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వుంది: ఏపీ డిజిపి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

సైబర్ నేరాల కట్టడి.. బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ పేరుతో సాయి దుర్గ తేజ్ న్యూ లుక్

రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది-నానా పటేకర్

తర్వాతి కథనం
Show comments