Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి తింటే మానసిక ఒత్తిడి కొనుక్కున్నట్లే... ఏంటవి?

ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:45 IST)
ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇక జంక్ పుడ్ తినేవారి విషయం వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు డిప్రెషన్ అంచులో ఉన్నట్టు లెక్క. 
 
కనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కాయగూరలు, పండ్లు, చేపలు ఆహారంగా తీసుకోవాలి. దంపుడు ధాన్యం, పప్పులు తినటం వల్లనే మన దేశంలో మానసిక ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య కాస్త తక్కువగా వున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కనుక కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments