Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి తింటే మానసిక ఒత్తిడి కొనుక్కున్నట్లే... ఏంటవి?

ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:45 IST)
ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇక జంక్ పుడ్ తినేవారి విషయం వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు డిప్రెషన్ అంచులో ఉన్నట్టు లెక్క. 
 
కనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కాయగూరలు, పండ్లు, చేపలు ఆహారంగా తీసుకోవాలి. దంపుడు ధాన్యం, పప్పులు తినటం వల్లనే మన దేశంలో మానసిక ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య కాస్త తక్కువగా వున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కనుక కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments